కాచిగూడ రైల్వేస్టేషన్లో..  ఘోర రైలు ప్రమాదం

కాచిగూడ రైల్వేస్టేషన్లో..  ఘోర రైలు ప్రమాదం


హైదరాబాద్, నవంబర్ 11) : కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ఉ దయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్లో ఆగిఉన్న కర్నూలు ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ రైలును, ఎంఎంటీస్ రైలు ఢీకొట్టింది. కర్నూల్ ఇంటర్ నిటీ రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో స్టేషన్ లో ఓ ట్రాక్ పై నిలిపి ఉంచారు. ఫలక్ నుమా నుంచి కాచిగూడకు బయల్దేరిన ఎంఎంటీఎస్ రెలు కూడా అదే ట్రాక్ పైకి రావడంతో నిలిపి ఉంచిన రైలును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ పైలట్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. దీంతో రాచకొండఆయన్ను బయటకు తీసేందుకు రైల్వే అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో మొత్తం 30 మందికి గాయాలు కాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ట్రాక్ పై రైలును నిలిపి ఉంచిన తర్వాత.. అదే ట్రాక్ పైకి వచ్చేందుకు మరో రైలుకు సిగ్నల్ ఎలా ఇస్తారని ప్రయాణికులు రైల్వే అధికారులను నిలదీశారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణీకులకు ప్రాణ నష్టం జరగలేదు. ఒక వేళ ప్రాణ నష్టం జరిగి ఉంటే ఎవరూ బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు అప్రమత్తం కావాలని ప్రయాణికులు సూచించారు. సంఘటన స్థలాన్ని కాంగ్రెస్ నేత వీహెచ్ పరిశీలించారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని, అందుకు కారణమైన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు.


పెరుగుతున్న శబ్ద, వాయు కాలుష్యాలతో ప్రజలు అనారోగ్యాల బారిన పడి తీవ్ర ఇబ్బందుlu


హైదరాబాద్, నవంబర్ 11: నగరంలో నానాటికి పెరుగుతున్న శబ్ద, వాయు కాలుష్యాలతో ప్రజలు అనారోగ్యాల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని తెలంగాణ హైకోర్టులో ఎమ్. ఆదిత్య అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఈ అంశంపై సోమవారం కంట్రోల్ బోర్ (పీసీబీ). ముని పల్ కమిషన్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో సహా రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఆ అదేవిధంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హెకోరు.. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. దేశంలో ఢిల్లీ తరువాత హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగే  అవకాశం ఉందని, జంట నగరాల్లో పెరుగుతున్న వాహనాల కారణంగా శబ, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది రాపోలు భాస్కర్ వాదించారు. గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో మహిళలు గర్భస్రావంతో సహా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ హైకోర్టుకు విన్నవించారు. అలానే రాయల్ ఎన్‌ఫీల్డ్ పాటు పలు ద్విచక్ర వాహనాల కారణంగా విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని పిటిషనర్ తన నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు సోమవారం మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 30న వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని జబ్బిర్ అహ్మద్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ అప్పిల్ దాఖలు చేశారు.


. ఢిల్లీ జేఎన్‌యూ వద్ద ఉద్రికత


న్యూఢిల్లీ, నవంబర్ 11 : దేశరాజధాని ఢిల్లీలోని , జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఫీజుల . పెంపుతో పాటు పలు సమస్యలను ఎకరాకు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏర్పాట్లు జవహర్‌లాల్ నెహ్రూ స్టూడెంట్స్ సీఎం యూనియన్(జేఎన్‌యూఎస్ యూ) దీనికి ఆధ్వర్యంలో విద్యార్థులు స్పందించిన నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. యూనివర్సిటీ క్యాంపస్ . బయట పోలీసులు విద్యార్థులపై గోదావరి లాఠీచార్జీ చేశారు. విద్యార్థినులపై మంత్రి కూడా పోలీసులు తమ ప్రతాపం రోజులుగా ముఖ్యమంత్రి చూపారు. దీంతో పోలీనుల తీరుపైనా వారు తీవ్రంగా నిరసన జగదీష్ . తెలిపారు. దీంతో విద్యార్థుల ఆందోళనతో జేఎన్‌యూ ప్రాంగణం కృతజ్ఞులయ్యుంటారని దద్దరిల్లింది. విద్యార్థులు భారీ సంఖ్యలో తరలిరావడంతోపోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. గేటువైపు దూసుకొస్తున్న ని , కొంతమంది విద్యార్థులను పట్టుకొని పోలీసులు చితకబాదారు. ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ పలుమార్లు తిరస్కరించడంతో విద్యార్థులు సోమవారం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వరకు మార్చ్ గా వెళ్లేందుకు ప్రము ప్రయత్నించారు. ఏఐసీటీఈ కాన్వకేషన్ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయకడు ప్రసంగం కొనసాగుతున్న సమయంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. విద్యార్థులను ఎనలలో కాన్వకషన్ జరుగుతున్న ప్ర విద్యార్థులను ఏఐసీటీఈ కాన్వకేషన్ జరుగుతున్న ప్రదేశం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులుకు-విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. బ్యానర్లు చేతిలో పట్టుకుని, నినాదాలు చేస్తూ పోలీసులుగా అడ్డుగా పెట్టిన బారికేడ్లను దాటుకుంటూ వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఆందోళనకు ముందు విద్యార్థులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజు పెంపు భరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా సమానత్వం యొక్క కలను అణగదొక్కేస్తున్నారంటూ జవహర్ లాల్ నెహ్రూ విద్యార్థి సంఘం ఆ ప్రకటనలో తెలిపింది. ఫీజు పెంపు చాలామంది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. డ్రెస్ కోడ్,కర్ఫ్యూ టైమింగ్స్ వంటి ఇతర నిబంధనలు తిరోగమన పరిస్థితులను ప్రతిబింబిస్తాయని విద్యార్థి సంఘం తెలిపింది.


మంత్రులు , ఎమ్మెల్యేల ఇళ్లు .


.Muttadiste Charyalu Tappvu


హైదరాబాద్ సీపీ అంజనీకుమార్


హైదరాబాద్, నవంబర్ 11( : ఆర్టీసీ కార్మికులు పరిధి దాటి ఆందోళనలు చేపడితే చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉ ధృతం సాగుతుంది. తమ కార్యాచరణలో భాగంగా సోమవారం ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల ముట్టడికి ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రుల నివాసం వద్ద భారీ భద్రదతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రుల నివాసం వద్ద భద్రతను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేవిధంగా ముట్టడిలకు పిలుపునిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించవద్దని కోరారు. దేశ, విదేశాల నుండి చాలా మంది వ్యాపారాల నిమిత్తం ఇక్కడికి వస్తున్నారని, సమ్మెలు, లు, రాస్తారోకో పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రుల నివాసాల ముట్టడి మంచిది కాదని ఆయన హితవుపలికారు.


ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం


హైదరాబాద్, నవంబర్ 11 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె సోమవారం 38వ రోజు ఉధృతంగా సాగింది. 38వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తమ పరిస్థితిని సీఎంకు వివరించి ఆయనలో మార్పు తెచ్చేలా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చొరవ తీసుకునేలా చేసేందుకు ఆర్టీసీ కార్మికులు ఈ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా సిద్దిపేటలో మంత్రి తన్నీరు. హరిశరావు ఇంటి ముట్టడికి ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరగడంతో ఓ కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కూడా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యను విన్నవించుకున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అఖిలపక్ష నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని భాస్కరరావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మార్పు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి , తీసుకున్నారు. యాదగిరిగుట్టలో వామపక్షల ఆధ్వర్యంలో స్థానిక ఈ ఎమ్మెల్యే ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. పెద్దపల్లి జిల్లా తన్నీరు. గోదావరిఖనిలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి, అరస్టు చేసి, , పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నాయకులు వినతిపత్రం సమర్పించారు. తమ . డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి కార్మికులు ఆర్టీసీ కార్మికులు యత్నించగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు దృష్టికి అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆర్టీసీ కార్మికులు నిరసన మహిపాల్‌రెడ్డికి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విప్ గంప గోవర్ధనకు భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే . అజ్మీరా రేఖ క్యాంప్ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టిడించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ నేతలు జిల్లాలోనూ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం ఆందోళనకారులను ఉధృతంగా సాగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి ముట్టడికి ఎమ్మెల్యే కార్మికులు యత్నించారు.


మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిగా


అమరేశ్వర్ ప్రతాప్ సాహీ Praman Sweekaram


చెన్నై, నవంబర్ 11(ఆర్ఎస్ఎ) : మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జసిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహీ సోమవారం ప్రమాణ సీ-కారం చేశారు. జసిస్ అమరేశ్వర్ చేత తమిళనాడు గవరర్ భన్వరీలాల్ పురోహి గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ రాజ్ భవన్‌లో ప్రమాణసీ-కారం చేయించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం కే పళనిసామి జసిస్ వినీత్ కోరారీ, జడీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే శణ్నుఘంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ సాహీ పాట్నా హైకోరు ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 17, 2018న నియామకం అయ్యారు. 1959, జనవరి 1వ తేదీన జన్మించిన అమరేశ్వర్ ప్రతాప్ సాహీ.. 1985లో న్యాయవాద పటా పొందారు. అలహాబాద్ కోర్టులో ఆయన లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు.


జిల్ జీవన్ మిషన్‌ పథకాన్ని అమలు చేయండి -


కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్


న్యూఢిల్లీ, నవంబర్ 11 :  జీవన్ మిషన్ పథకాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు రాష్ట్రాలు, అధికారులు కృషి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు సోమవారం జరిగింది. పథకం అమలుకు నిధులు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. 2024 కల్లా జిల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తి చేయాలని సూచించారు. పథకం నిధుల కోసం నాబార్డు, ఇతర ఆర్థిక సంస్థలను సంప్రదిస్తున్నామని వివరించారు. బ్లడెలకు లోబడి రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. జలజీవన్ మిషన్లో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం అని వివరించారు.


ఆటో బోలా.. పలువురికి గాయాలు


 బోధన్, నవంబర్ 11: బోధన్ మండలం నాగనపల్లి శివారులో | ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఆదివారం రాత్రి ఓ ఆటో ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది. బోధన్ నుంచి సాలూర వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రోడ్డు పక్కన చీకట్లో ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఆటో పల్టీకొట్టగా సాలూరాకు చెందిన ఓరెడ్డి ఇన్నారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న పెద్దపుడి విజయలక్ష్మి, పులి రాజమణి, వన్నెల అంజలి బాయిలకు తీవ్ర గాయలయ్యాయి. బోధన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రోడ్డు పక్కన చీకట్లో ట్రాక్టర్ నిలిపి ఉంచిన యజమానిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పల్లె రాకేశ్ తెలిపారు.


వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న స్పీకర్..


- బీర్కూర్, నవంబర్ 11: మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయన ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనుల త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టరు సూచించారు. వచ్చే ఏడాడీ ఈ రోజులోగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిదుతామన్నారు! ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పోచారం శంభురెడ్డి, సురేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యుల ఆదితరులు పాల్గొన్నారు. 


 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 65వ రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం


-ఉమ్మడి పది జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరు- పోటీలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేజోగురామన్న


 ఎదులాపురం, నవంబర్ 11: 65వ రాష్ట్రస్థాయి అండర్- 17, 19 బాలబాలికల టార్గెట్ బాల్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభ మయ్యాయి. జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్ బోర్డులో ఉ మహాత్మా జ్యోతి బాఫూలే బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఎస్పీఎఫ్) జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన అతి థులకు బ్యాండ్ చప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రీడా కారుల నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటుంది.. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామను అన్నారు. క్రీడాకారులు రామసాయి. జాతీయ సాయి పోటీలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఇది వరకే రాజసాయి పోటీలు జరిగాయని గురు చేశారు. శిశు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు అనేక పతకాలు ఆ శాఖ సాధించి జిల్లా పేరును నిల బెట్టారన్నారు. మారుమూల జిల్లా అయిన ఆదిలాబాద్లో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం పోచారం సంతోషకరం అన్నారు. క్రీడాకారులు గెలుపోట ములు సమానంగా పరిశీలించారుస్వీకరించాలన్నారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో తెలంగాణ స్పీకర్ పరిశీలించారుతరఫున ఆడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆరె రాజన్న, మావల ఎంపీపీ చందాల ఈశ్వరి, మావల జడ్పీటీసీ నల్ల వనిత రాజేశ్వర్, మావల సర్పంచ్ దొగ్గిలి ప్రమీల, ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కార్యక్రమంలో అట్టి భోజారెడ్డి, జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, పేట సంఘం అధ్యక్ష, రామకృష్ణప్రధాన కార్యదర్శులు పార్థసారథి, పి.కృష్ణ, ఎస్పీఎఫ్ కార్యదర్శి ఇన్‌చార్జి గుండి మహేశ్, బీసీ గురు కులాల ఆర్సీవో గోపిచంద్ రాథోడ్, ప్రభాకర్ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతిభ, టీటీ సంఘం అధ్యక్షులు రాష్ట్ర లక్ష్మీనారాయణ పాల్, పోటీల కన్వీనర్ స్వామి, పీఈ టీలు, పీడీలు కృష్ణ, సత్య నారాయణ గౌడ్, రేణుకా, జ్యోతి, సంగీత, సాయి కుమార్. హరిచరణ్, రాకేశ్ పాల్గొన్నారు.


నేడు గిరిజన గురుకుల పాఠశాల ప్రారంభం


 ("పొద్దు” విలేకరి) నస్రుల్లాబాద్, నవంబర్ 11 : మండల కేంద్రలో రూ. 4.20 కోట్లతో నిర్మించిన గిరిజన గురుకుల బాలుర పాఠశాలను గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. భవనాన్ని, గదులను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ నాణ్యత, సకాలంలో పూర్తిచేయడంపై స్పీకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. సోమవారం నుంచే నూతన భవనంలో విద్యా బోధన, వసతి సౌకర్యాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు రామకృష్ణ, వెంకన్న, బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జి పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు మాజిద్, ఏఎంసీ మాజీ చైర్మన్ పె శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రావు, నాయకులు ప్రతాప్, లక్ష్మీనారాయణ గౌడ్, సాయిలు, సక్రు, ఫకీరా తదితరులు palgonnaru. 


ముగిసిన విభాగ్ స్థాయి ఖేల్ కూద్ పోటీలు


(“పొద్దు” ప్రతినిధి) కామారెడ్డి, నవంబర్ 11: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో విభాగ్ స్థాయి ఖేల్ కూద్ ముగింపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సత్య నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని అన్నారు. క్రీడలు మానసికోసాల్లానికి దోహదపడుతాయని, విద్యార్థులు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. శిశు మందిరాలు ఎంతో మంది విద్యార్థులను సంస్కార వంతమైన పౌరులుగా తీర్చిదిద్దిందన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు శ్యాంసుందర్, రంజిత్ మోహన్, బొడ్డు శంకర్, ఎస్ఎన్ చారి, విజయ భాస్కర్, గోవర్ధన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, నగేశ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్ర స్థాయి సెపక్ త డ్రా రన్నరగా ఇందూరు


(“పొద్దు” ప్రతినిధి) నిజామాబాద్, నవంబర్ 11: హైదరాబాద్ లోని విక్టరీ ప్లే డు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి ఆరో సబ్ రన్నరప్ గా నిలిచారని జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బాగారెడ్డి జూనియర్ సెపక్ తక్రా టోర్నమెంట్‌లో జిల్లా బాల బాలికలు తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన బాలుర విభాగంలో రంగారెడ్డి జటుపె జిలా జటు 21-13, 21-14 సోరలో విజయం సాధించిందని పేర్కొన్నారు. బాలికల విభాగంలో జిల్లా జట్టు పై రంగారెడ్డి జట్టు 1321, 17-21తో విజయం సాధించి రంగారెడ్డి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిందన్నారు. జిల్లా జట్టు రన్నరప్ గా నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటిష్ దౌత్యవేత్త అండ్రూస్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెపతక్రా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్సార్ ప్రేమ్ రాజ్, ఉపాధ్యక్షుడు ఐలయ్య, వికేశ్, శ్రీకాంత్, డేవిడ్, క్రీడాకారులు పాల్గొన్నారు. జాతీయ జట్టుకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు.. టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జిల్లా క్రీడాకారులు జాతీయ జట్టుకు ఎంపిక చేశారని తెలిపారు. 


Jateeya Sthayi Sycling Poteello


Palgonadam Abhinandneeyam


నిజామాబాద్, నవంబర్ 11: సైకిలిస్టులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి పేరు తేవాలని ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నిజామాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఆఫ్రండ్ బీ అతిథి గృహంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ముగ్గురు క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ లో జరగనున్న 24వ జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు సైక్లిలిస్టులు ఎంపికయ్యారు. గత నెలలో మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పతకాలు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన యశ్వంత్ కుమార్, శ్రీముఖి, మేధారెడ్డిని పూలమాల, శాలువతో సన్మానించారు.


కేసీఆర్ జైలుకెళ్లే రోజు దగ్గరల్లోనే ఉంది.


నిజామాబాద్, నవంబర్11 : తెలంగాణ సీఎం కేసీఆర్ జైలుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సోమవారం నిజామాబాద్లో ఆర్టీసీ కార్మికుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడుతూముఖ్యమంత్రి జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం గమనిస్తుందన్నారు. ఆర్టీసీ భూములను అమ్ముకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఎంపీ అరవింద్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి అహంకారపూరిత వైఖరే కారణమని ఆరోపించారుఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు మెదపడం లేదన్నారుభయంతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ హోల్ సేల్ గా ఎమ్మెల్యేలు రిటేల్ గా దోపిడీ చేస్తున్నారని అరవింద్ విమర్శించారు. కేసీఆర్ తన కుటుంబం మీద చూపించే ప్రేమలో ఐదు శాతమైనా ఆర్టీసీ మీద చూపించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల బలి దానాలకు సీఎం కేసీఆర్ అహంకార ప్రకటనలే కారణమని అన్నారు. ఆర్టీసీ రన్నరప్ జూనియర్ భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదని చెప్పారు. కేసీఆర్ తెలిపారుగదె దిగే రోజు దగ్గరలోనే ఉందని అరవింద్ అన్నారు. ఎన్ని రంగారెడ్డి రోజులు నియతృత్వ పాలన , సాధించిందని నడిపిస్తడో చూద్దామని చెప్పారు. కేసీఆర్ జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందని, ఇప్పటికే ఆయన విపరీత పాపాలు చేశారని 21అన్నారు. 


సాగర్ ఆయకట్టు


రైతుల్లో ఆనందం 


నల్లగొండ, నవంబర్ 11(: సాగర్ జలాశయం యాసంగి పంటల కోసం సమాయత్తం , | కళకళలాడుతుండడంతో ఆయకట్టు రైతాంగం యాసంగికి నల్లగొండ, నవంబర్ 11(: సాగర్ జలాశయం | కళకళలాడుతుండడంతో ఆయకట్టు రైతాంగం యాసంగికి | సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం సాగర్ నీటి విడుదలకు ఏర్పాట్లు పడిపోవడంచేయగా అందుకనుగుణంగా రైతాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో లేకపోవడంతో లక్ష హెక్టార్లలో వివిధ రకాల పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా. డెడ్ స్టోరేజీలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయకట్టుకు నీరు విడుదల చేసిన చరిత్ర ఉండడంతో.. అదే అంచనాలు, ఆశలు నెలకొన్నాయి. ఇప్పుడు సాగర్ల్ ఓ వర్షాభావంపూర్తిస్థాయి నీరు ఉండడంతో యాసంగి పంట ప్రణాళిక సిద్ధమైంది. సాగు జిల్లా వ్యాప్తంగా లకా 52వేల హెకార్లలో వరి సాగు చేయనున్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అంచనా. దీనికి అనుగుణంగా వితనాలు, జరుగలేదు| ఎరువులను అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేసోంది. దోమపోటుతో | సాగర్ నుంచి యాసంగి నీటి విడుదలపై కృష్ణా రివర్ మేనేజింగ్ నాణ్యమైన | బోర్డు సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. ఆమేరకు ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడానికి ప్రణాళికలు కావల్సిన రూపొందించింది. గతంలో సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని సాగునీటితో అవసరాలకువానాకాలం సీజన్లో బోరు బావుల, ఆధారంగా వరిసాగు చేసిన పరిస్థితుల పంటలు తీరా చేతికొచ్చే సమయంలో నీటి తడులు లేక ఎండుదశకు | చేరుకున్నాయి. ప్రాజెక్టు కాల్వల కింద నీరు అందుబాటులో లేకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. సాగర్‌కు జలకళ రావడం, వెంటనే ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక యాసంగి పంటలకూ డోకాలేదు. వర్షాభావం, భూగర్భ జలాలు పడిపోవటం, ప్రాజెక్ట్ కాల్వల కింద సాగు నీరు అందుబాటులో లేకపోవడంతో వంటి కారణాలతో గతంలో వానాకాలంలో పంటల సాగు ఆశించిన స్థాయిలో జరుగలేదు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నాయి. వరికి దోమపోటుతో మరింత నష్టం వాటిల్లింది. ప్రభుత్వం 24గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో పంటలను కాపాడుకోగలిగామని రైతులు చెబుతున్నారు. వరి సాగు కావల్సిన కాంప్లెక్స్ ఎరువులు, యూరియాను అందుబాటులో ఉంచేలా అందుకనుగుణంగా కావల్సిన ప్రణాలికలను అధికారులు రూపొందిస్తున్నారు. సాగునీటితో పాటు జంట నగరాలకు, జిల్లాలోని తాగునీటి అవసరాలకు, చెరువులను నింపేందుకు సరిపోతుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సాగరకు జలకళ సంతరించుకోవడంతో అన్నదాతల్లో ఆనందం నిండుకుంది. 


 మహానగరంలో Tagganunna Traffic Samasya


 


హైదాబాద్, నవంబర్ 11.మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు ఊరట కలించటంతో పాటు రానున్న ముప్పై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని నిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీవీ పనులు చేపట్టింది ఈ స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ కింద ఇప్పటికే పలు చోట్ల అండర్‌పాస్లు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రాగా, కేబీఆర్ పార్కు, కంచన్ బాగ్ ఓవైసీ ఆసుపత్రి ముందు వంటి తదితర ప్రాంతాల్లో అడుంకులేర్పడిన సంగతి తెలిసిందే! అయినా పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసే అంశంపై ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ప్రత్యేక చొరవ తీసుకోవటంలో తప్పించుకునే మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద నిర్మించిన . ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టు నాలుగో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల్లో భాగంగా రూ.108.59 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ పైఓవర్ అందుబాటులోకి వస్తే గచి బౌలీ, హైటెక్ సిటీ, బయోడైవర్శిటీ పార్కు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతోంది. అంతేగాక, అటు హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలీ వరకు, గచ్చిబౌలీ నుంచి హైటెక్ సిటీ వరకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా తక్కువ సమయంలో ప్రయాణించే వెసులుబాటు కలుగుతోంది. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద రూ. 108.59 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫైఓవర్ పనులను 2016 ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభించి, ఈ నెల 2వ తేదీన పూర్తి చేశారు. మొత్తం 2600 మీటర్ల పొడువున రెండు లేన్ల బై డైరెక్షనల్ పద్దతిలో దీన్ని నిర్మించినట్లు, సుమారు 10.50 మీటర్ల వెడల్పు రోడ్డుతో జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.


తన కుమారుడిని హత్య చేశారు


పెళ్లి కొడుకు మృతిపై తండి ఆరోపణ


హైదరాబాద్, నవంబర్ 11(ఆర్ఎస్ఎ): పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లికొడుకు మృతి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని సందీప్ తండ్రి నక్కెర్తి శ్రీనివాస్ వారి అన్నారు. సందీప్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పెళ్లికి ముందు ఫొటోషూట్ కు వెళ్లి ఆత్మహత్య ఎలా చేసుకుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. సందీప్ హత్యకు బాబాయ్, పిన్నమ్మలే కారకులని ఆరోపించారు. తన కుమారుడికి తాత ఆస్తిలో వాటా ఇవ్వాల్సివస్తుందనే హత్య చేశారని వెల్లడించారు. సందీప్ తల్లి చనిపోయిన నాటి నుంచి అతడిని తనకు దూరంగా ఉంచారని, 15 ఏళ్ల క్రితం చనిపోయిన తన భార్య మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు సందీతో తాను గొడవ పడలేదని స్పష్టం చేశారు. సందీప్ కోరినట్టే పెళ్లి, రిసెప్షన్ చేస్తానని చెప్పినట్టు చెప్పారు. పెళ్లికి కొద్ది గంటల ముందు ఆదివారం ఉదయం వివాహ వేదికైన కొంపల్లి టీ-జంక్షన్లోని శ్రీకన్వెన్షన్లో సందీప్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


Taggina Pasidi Dhara


ముంబై, నవంబర్ 11 పసిడి ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కదిలిందిరూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,600కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, ఇందుకు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరలు  ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు బారిన పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్కెట్ల ఈసీజీబంగార ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.36,300కు ప్రమాదాన్ని దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం అవకాశముంటుందిపైకి నడిచింది. రూ.50 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర వస్తుందిలే రూ.48,650కు చేరింది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర కోల్పోతున్నారుదిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.38,320కు క్షీణించింది. అదేసమయంలో కుప్పకూలిపోతుంటే ఆ 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 కొట్టుకుంటోందాతగ్గుదలతో రూ.37,050కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. : హైదరాబాద్ చేయి వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి ధర 30 కదిలింది. దీంతో ధర రూ.48,650కు చేరింది. పరిశ్రమ . కిందపడిపోయిన యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం , గట్టిగా ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం మరొకటి ధరలు ఇలానే ఉన్నాయి.


భారీ ఉగ్రదాడికి కుట్ర..


నూడిలీ, నవంబర్ 11(ఎ) : భారత్ లో అతి పెద ఉరదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తోన్న జైషే మహ్మద్.. మూడు రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. ఆయా రాష ప్రభుత్వాలను అప్రమతం చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో అయోధ్య తీర్పు వెలువడనుందని వార్తలు ప్రారంభమైనప్పటి నుంచే జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కదలికలు దేశంలో తీవ్రం అయ్యాయి. దీంతో పది రోజులుగా భారత మిలిటరీ ఏజెన్సీ, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి నిఘా సంస్థలన్నీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నాయి. మరోవైపు డార్క్ వెబ్ సైట్లలో ఉగ్ర హెచ్చరికలు పోటెత్తడంతో వీటి గుటుమటను తేలడం భద్రతా దళాలకు కష్టంగా మారింది. కాగా టెర్రరిస్టు ప్రధానంగా మూడు రాష్ట్రాలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు వారు పథకాలు రచించినట్లు సమాచారం. వీటితో పాటు మిగిలిన రాషాలోని ప్రధాన నగరాలపై కూడా ఉ గ్రవాదులు కుట్రకు పన్నుతున్నారని అధికారులు భావిస్తున్నారు. అయితే అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తరువాత నుంచి దేశమంతా హైఅలర్ట్ నెలకొన్న విషయం తెలిసిందే.


Adde విమానంలో తేజస్వీ యాదవ్ బర్త్ డే వేడుకలు


 పాట్నా, నవంబర్ 11: ఆర్డేడీ అధినేత, మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పుట్టినరోజు వేడుకను విలాసవంతంగా జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. రాజు ఈ నెల 9న తన 30వ పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకమైన చార్టర్డ్ విమానంలో జరుపుకున్నారు. బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను రాంచీలోని రాక్ గార్డెన్ రిసార్ట్ డైరెక్టర్ సిద్ధాంత్ సుమన్ తన పేస్బుక్లో పోస్ చేశారు. ఈ వేడుకల ఫోటోలు ఇప్పుడు లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తేజస్వీ యాదవ్ ను పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతి గురించి మాట్లాడే.. తేజస్వీ యాదవ్ విలాసవంతంగా చార్టర్డ్ విమానంలో పుట్టినరోజు జరుపుకున్నారు. అలా విమానాల్లో వేడుకలు జరుపుకోవడానికి బిల్లులు ఎవరు చెల్లించారని దుయ్యబట్టారు. కేక్ అందిస్తున్న సిద్దాంత్ సుమన్ ఎవరని ప్రశ్నించారు. ఆర్డేడీ నేతలు పేదలు, అణచివేతకు గురైన వారిపట్ల మొసలి కన్నీళ్లు పెట్టుకుంటారని ఆయన ఆరోపించారు. ఎప్పుడూ పేదల నుంచి భూమిని లాక్కుని, అవినీతి కేసులకు పాల్పడుతారని విమర్శించారు. ఓ వైపు తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బాగాలేదనే ఆందోళన కొంచం కూడా లేకుండా తేజస్వీ యాదవ్ తన పుట్టినరోజు వేడుకలు ఆకాశంలో జరుగుపుకోవడానికి సిగ్గుచేటు అని సంజయ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రజా జీవితంలో ఇలాంటి విపరీత జీవనశైలిని నివారించాలని, ఈ సంఘటన పార్టీకి సమస్యలు కలిగించిందని కొందరు నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. 


ఆస్పత్రిలో చేరిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్


ముంబై, నవంబర్ 11(ఆర్ఎస్ఎ): శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం ఆస్పత్రి పాలయ్యారు. కాలు నొప్పితో బధపడుతున్న ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. మరో మూడు రోజులు ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని, చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని కుటుంబసభ్యులు చెప్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన నేత సంజయ్ రౌత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని చెరిసగం పంచాల్సిందేనని ఆయన బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. అందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. శివసేన అధినాయకత్వం వ్యూహాలకు అనుగుణంగా అటు బీజేపీని ఇరకాటంలో పెడుతూ.. ఇటు ఎన్సీపీ, కాంగ్రెస్లతో పొత్తుకు లైన్ క్లియర్ చేయడంలో సంజయ్ రౌత్ కీలక పాత్ర పోషించారు. ఒకవైపు శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తుండగా.. మరోవైపు ఆయన ఆస్పత్రి పాలుకావడం పార్టీ శ్రేణులను కొంత నిరాశకు గురిచేసింది. 


:గుర్తు తెలియని వ్యక్తి      ఆత్మహత్య


హైదరాబాద్, నవంబర్ 11(: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గౌలిదొడ్డి గ్రామ సమీపంలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో వేపచెట్టుకు ఉరేసుకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతుండటంతో స్థానికులు గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయస్సు సుమారు 25 ఏండ్లు ఉండవచ్చని, అతని పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై బ్లూ కలర్ ఫుల్ చొక్కా, జీన్స్ ప్యాంట్లు ధరించి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఉస్మానియాకు మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


లోకో పైలెట్ తప్పిదం వల్లనే ప్రమాదం


హార్ట్ అటాక్ తో హైదరాబాద్, నవంబర్ 11 : కాచిగూడ రైలు ప్రమాదంలో సిగ్నలింగ్ తప్పులేదని, సిగ్నల్ ఇవ్వకుండానే లోకో పైలట్ ఎంఎంటీఎస్ రైలును ముందుకు తీసుకెళ్లాడని కాచిగూడ ప్రమాదంపై సౌత్ సెంట్రల్ రైలే సీపీ ఆరో రాకేశ్ తెలిపారు. సోమవారం కాచిగూడ రెలే ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు సోమవారం కాచిగూడ రైల్వే ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయిన విషయం విధితమే. ఈ ఘటనపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కాచిగూడ ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంపై ఏజీఎం బిబి పాటిల్ కూడా స్పందించారు. డ్రైవర్ రైలు ప్రమాదంపై ఏజీఎం బిబి పాటిల్ కూడా స్పందించారు. డ్రైవర్ తప్పిదం వలే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎక్ పెస్ రెలును డీ కొటడంతో ఎంఎంటీఎస్లోని 6 బోగీలు దెబ్బతిన్నాయని.. ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడారని వారు తెలిపారు. ప్రమాదంలో సిగ్నలింగ్ లోపం ఏమిలేదని, లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్లాల్సిన ఎంఎంటీఎస్ రెలు పాట్ఫాం -2 పైకి వచ్చిందన్నారు. అదే సమయంలో కర్నూలు నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన హంద్రీ ఎక్స్ ప్రెస్ కాచిగూడ స్టేషను సమిపించిందని, అప్పటికే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు నాలుగో పాట్ఫామ్ పై వేచి ఉందన్నారు. హంద్రీ ఎక్స్ ప్రెస్కు ప్లాట్‌ఫామ్-3 కి సిగ్నల్ ఇచ్చామని, అదే సమయంలో ఎంఎంటీఎస్ రైలును లోకో పైలట్ ముందుకు తీసుకెళ్లాడని, దీంతో ప్రమాదం జరిగిందని సీపీ ఆరో లోకేశ్ వివరించారు. ఎంఎంటీఎస్ రైలును ఎందుకు ముందుకు తీసుకెళాల్సి వచ్చిందో లోకో పైలట్ చంద్రశేఖర్ మాత్రమే చెప్పాల్సి ఉందని రాకేశ్ వెలడించారు. రెండు రెళ మధ్య ఇరుకున్న చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారని, ప్రత్యేక పద్ధతుల్లో అతడికి ఆక్సిజన్ అందిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని తెలిపారు. , eeఘటనతో లింగంపల్లి - ఫలక్నుమా మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు రైళ్లు ఢీకొన్న హైదరాబాద్లో విషయం తెలిసిందే. స్టేషన్లో నిలిచి ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లోకో పైలట్ పరిస్థితి విషమం.. - ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ రెండు రైలు ఇంజన్ల మధ్య ఇరుక్కుపోయాడు. 5 గంటలకు పైగా నరకం అనుభవిస్తున్నాడు. గ్యాస్ కట్టర్ సాయంతో రైలు కేబినను కత్తిరించి లోకో పైలట్ ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అతడు అపస్మారక స్థితికి చేరుకున్నట్లు అధికారులు మాత్రమే తెలిపారు. వైద్యుల సాయంతో రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అతడికి ప్రత్యేక పద్ధతుల్లో ఆక్సిజన్ అందించి, సెలైన్లు ఎక్కించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లోకో పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న నాసా


 సౌరశక్తితో విమానయాన ప్రయోగం సక్సెపై


వాషింగ్టన్, నవంబర్11 అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయోగాలు కొలిక్కివచ్చాయి. విద్యుత్ ఇంధనంతో నడిచేలా నాసా రూపొందించిన విమానం త్వరలో గాల్లోకి ఎగరనుందని సంస్థ తన ట్విట్టర్ లో పేర్కొంది. ఇప్పటికే ఈ విమానాన్ని తమ ఏరోనాటిక్ ప్రయోగశాలలో పరీక్షించామని, ఫలితం సంతృప్తిగా ఉందని నాసా పేర్కొంది. ఏడాది కాలంలోపు ఎడ్వర్ వైమానిక దళ బేస్ నుంచి ఇది గాల్లోకి ఎగురుతుందని పేరొంది. 14 మోటార్లతో నడిచే ఈ విమానానికి మాక్స్వెల్ 'ఎక్స్57' అని పేరు పెట్టింది. 2015లో తయారీ ప్రారంభమైన ఈ విమానాన్ని ఇటలీకి చెందిన టెక్నాం పీ2006టీ విమానం ఆధారంగా తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ బ్రెంట్ కోబ్లీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇప్పటికే పలు కంపెనీలు విద్యుత్ ఇంధన ఆధారిత విమానాల తయారీలో నిమగ్నమై ఉన్నప్పటికీ నాసా రూపొందించిన ఈ విమానం ప్రభుత్వం ధ్రువీకరించిన వాణిజ్య ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందని చెప్పారు. నాసా తన ఇరవై ఏళ్ల చరిత్రలో రూపొందించిన విమానాల్లో ఇది మొదటిదని తెలిపారు. కేవలం నాసాకే కాకుండా మొత్తం విమాన పరిశ్రమే ఈ తరహా విమానాలు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం రూపొందుతోందని బ్రెంట్ తెలిపారు. 


జుట్టు వేగంగా పెరగాలా? అయితే ఈ నూనెలు మాత్రమే వాడి చూడండి..!


ప్రపంచవ్యాప్తంగా అందమైన పొడవాటి, మందపాటి జుట్టును మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. పొడవాటి జుట్టు అందానికి సంకేతం అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ పొడవాటి జుట్టు లేకుండా, ఒతైన ఆరోగ్యకరమైన జుట్టుకు కలిగి ఉండటం వల్ల కూడా అందం పెరుగుతుందని చెప్పవచ్చు. మగ లేదా ఆడవారైనా జుట్టు వారి శారీరక రూపాన్ని మరియు అందాన్ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యకరమైన జుట్టు ఉన్నవారు కూడా అందంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు ఇప్పటికే అందమైన లేదా ఒతైన జుట్టు కలిగి ఉన్నా, మరియు అందమైన జుట్టును లేని వారు మీ జుట్టుకు ఏమి అవసరమో మీరు గ్రహించాలి. అలాగే జుట్టు సమస్యలుండి జుట్టు సరిగా పెరగకపోతే.. మీ జుట్టు సహజంగా వేగంగా పెరగడానికి సహాయపడే కొన్ని పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ ఉ త్పత్తుల గురించి తెలుసుకోవడం వల్ల మీ జుట్టును సరళమైన, సహజమైన రీతిలో పెంచుకోవచ్చు. జుట్టు పెరుగుదలజుట్టు పెరుగుదలజుట్టు పెరుగుదలకు నూనెలు చాలా ముఖ్యమైనవి. సాధారణంగా, తల స్నానం చేయడం మరియు తలకు నూనె రాయడం ఈ రోజుల్లో చాలా తక్కువ. సమయం మరియు జుట్టు మీద ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల చాలా మంది జుట్టుకు నూనె రాయడం విస్మరిస్తారు. అయినప్పటికీ, జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లను బలోపేతం చేయవచ్చు మరియు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా కొన్ని నూనెలు జుట్టుకు ఉ పయోగపడతాయి. కొన్ని నూనెలు వేగంగా జుట్టు పెరగడానికి, పేలను నిర్మూలించడానికి, చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించడంలో మంచి నివారణులుగా పనిచేస్తాయి. సాధారణంగా చాలా మందిని ప్రభావితం చేసే జుట్టు సమస్యలను పరిష్కరించడం ద్వారా జుట్టు పెరుగుదల సాధ్యమవుతుంది. జుట్టును ఎలా పెంచాలి? జుట్టును ఎలా పెంచాలి? కొన్ని నూనెలతో హెయిర్ మసాజ్ చేయడం మరియు కొన్ని నూనెలను కండీషనర్ గా వాడటం వల్ల జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని నూనెలు మరియు వాటిని ఉపయోగించే పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. ఒతైన పొడవాటి జుట్టు పొందడానికి, క్రింద పేర్కొన్న నూనెల గురించి తెలుసుకోండి. వీటిని ఉపయోగించి ఆరోగ్యకరమైన జుట్టును పొందండి.చూడండి..!! జుట్టుకు అనువైన నూనె. లావెండర్ ఆయిల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తలలో ఇన్ఫెక్షన్స్ నివారించడానికి సహాయపడతాయి. లావెండర్ ఆయిల్ మీ తలలో చుండ్రు నివారించి, ఒత్తైన జుట్టు పొందడానికి ఉత్తమ చికిత్సగా పనిచేస్తుంది. ఒక పాన్ లో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ తీసుకుని దానికి మీరు రెగ్యులర్ గా పెట్టుకునే నూనె కలపండి. గోరువెచ్చగా చేసి నేరుగా అలాగే పెట్టుకో బ్బ లేదా చేసే ఈ నూనెను మూడు. నాలుగు వారాల పాటు అలాగే ఉంచి, ఆపై ఈ నూనెను తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. నూనెను రాత్రి తలకు రాసి , మరుసటి రోజు ఉదయం తేలికపాటి మూలికా షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల మీరు పొడవాటి, మెరిసే జుటు పొందుతారు.


డయాబెటిస్: రక్తంలో చెక్కరను కంట్రోల్ చేసే 11 సులభ చిట్కాలు 


చక్కెర వ్యాధి ప్రస్తుతం ఆరోగ్య సమస్యలలో మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే మనం దానిని గమనించకపోతే, అది ప్రాణాంతక వికృతీకరణకు అత, అది ప్రాణాంతక వికృతకణకు కారణమవుతుంది. ముఖ్యంగా, దాని లక్షణాలు అంత గొప్పవి కావు. రక్త పరీక్ష ద్వారా మనకు డయాబెటిస్ ఉందో లేదో నిర్ణయించవచ్చు. మనము లక్షణాలను గుర్తించగలిగినప్పటికీ, చాలామంది దీనిని తీవ్రంగా పరిగణించరు. వ్యాధి పూర్తి వ్యాపించినప్పుడు మనం చికిత్సలను ప్రారంభిస్తాము. మీకు అకస్మాత్తుగా చక్కెర ఉండకూడదని వారు భావిస్తే, కానీ మీరు దానిని దూరంగా ఉంచాలనుకుంటే, ఈ పద్దతిని అనుసరించండి. టైప్ 2 డయాబెటిసను జీవనశైలిలో మార్పులను చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు.ంగ్యులర్ భోజనం తినండి రెగ్యులర్ భోజనం తినండి ప్రతిరోజూ ఒకే సమయంలో కనీసం రోజుకు మూడు సార్లు భోజనం చేయండి. ప్రతి నాలుగైదు గంటలు తినడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో (తక్కువ గ్లూకోజ్ స్థాయి) మీరు ఉపయోగించగల 10 నుండి 15 గ్రాముల కార్బోహైడ్రేట్ కలిగిన కొన్ని రకాల కార్బోహైడ్రేట్ ఆహారం లేదా పానీయాన్ని ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లండి. మీ దంతాలు మరియు చిగుళ్ళను తరచూ చెక్ చేసుకోండిమి దంతాలు మరియు చిగుళ్ళను తరచూ చెక్ చేసుకోండి డయాబెటిస్ మి దంతాలు, చిగుళ్ళు మరియు నోటి కుహరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల దంత క్షయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చిగుళ్ళ వ్యాధి చాలా తరచుగా సంభవిస్తుంది, మరింత తీవ్రంగా ఉంటుంది మరియు మీకు డయాబెటిస్ ఉంటే నయం కావడానికి జుట్టు వేగంగా పెరగాలా రక్తంలో చెక్కరను కంట్రోల్ ఎక్కువ సమయం పడుతుంది.మీ రక్తంలో గ్లూకోజు పర్యవేక్షించండింశ్రీ మీ రక్తంలో గ్లూకోజ్ ను పర్యవేక్షించండి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీ స్థాయిలు ఎలా హెచ్చుతగ్గులకు లోనవుతాయో మీకు ఖచ్చితంగా తెలియజేస్తుంది మరియు అందువల్ల మధుమేహాన్ని క్రమబద్ధంలో ఉంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ రోజుల్లో మీరు ఇంట్లో ఉపయోగించగల గ్లూకో మీటర్ అనే ఎలక్ట్రానిక్ పరికరాలతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించడం సులభం మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది!అనేక రకాల ఆహారాలు తినండి అనేక రకాల ఆహారాలు తినండిమీ శరీర పోషక అవసరాలను తీర్చగల ఆహారాన్ని ఎంచుకోండి. తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర మరియు తక్కువ ఉ ప్పు తినండి. వేయించిన ఆహారాన్ని మానుకోండి. కాల్చిన లేదా ఉడికించిన ఆహారాలు తినడం ఆరోగ్యకరమైనవి. ఎర్రని మాంసం మానుకోండి. తక్కువ కొవు, పాల ఉతతులను తీసుకోండి. కూరగాయలు, పండ్లు మరియు ధాన్యపు రొటెలు మరియు తృణధాన్యాలు వంటి అధిక ఫైబర్ కలిగిన ఆహారాన్ని తినండి.జీ12 పరీక్ష పూర్తి చేయండిజీ1ఇ పరీక్ష పూర్తి చేయండిమి ఎర్ర రక్త కణాలకు అంటుకున్న గ్లూకోజ్ మొత్తాన్ని ప్రాథమికంగా కొలవడం ద్వారా గత కొన్ని నెలలుగా మీ డయాబెటిస్ నియంత్రణను అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది. ఎర రక కణాలు ప్రతి 3 నుండి 4 నెలలకు కొతవి మారుతుంటాయి. అందువల కణాల జీవితంలో గూకోజ్ స్థాయిలు ఎంత ఎక్కువగా ఉన్నాయో ఈ పరీక్ష మీకు చెబుతుంది. మీ , 1అ ని 6-7% ఉంటే డయాబెటిస్ లేనట్లే. ఇటీవలి నా రక్తంలో గ్లూకోజ్ రీడింగులు చాలా వరకు (70 నుండి 140 ఎంజి / డిఎల్) ఉంటే, 01అ


చిన్న పరీక్ష సాధారణ స్థితికి చేరుకుంటుంది (సుమారు 6-7%). సాధారణం కంటే ఎక్కువ రీడింగులు మీ 01అ రీడింగ్ ఎక్కువగా చూపిస్తుంది. మద్యం డయాబెటిక్ మరియు ధూమపానం మానుకోండి , మద్యం మరియు ధూమపానం మానుకోండిఇవి ఆరోగ్య సమస్యలను దృష్టికలిగిస్తాయి, ముఖ్యంగా మీరు డయాబెటిస్ ఉన్నట్లయితే, ఆల్కహాల్ మికు తీవ్రమైనఎటువంటి పోషకాహారం ఇవ్వకుండా కేలరీలను జోడిస్తుంది. కోల్పోతుందిమధుమేహగ్రస్తులు మద్యం తాగడం వల్ల మందులు సరిగా పనిచేయక మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. మీరు ఖాళీ కడుపుతో మద్యం సేవించినట్లయితే మీ రక్తంలో గ్లూకోజ్ క్రమంగా బాగా తగ్గుతుంది.ఎనర్జిటిక్ గా ఉండండిఎనర్జిటిక్ గా ఉండండి శారీరక శ్రమ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉ ంచుతుంది మరియు మీ రక్తంలో గ్లూకోజ్ మరియు బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె మరియు రక్త ప్రవాహ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. మీ రక్తపోటును చెక్ చేయించుకోండి గమ్మత్తుగా మీ రక్తపోటును చెక్ చేయించుకోండినా రక్తపోటు సంవత్సరానికి రెండు నుండి నాలుగు సార్లు చెక్ చేయించుకోండి మరియు కొలెస్ట్రాల్ ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి తనిఖీ చేయండి (ఉపవాసం లిపిడ్ ప్రొఫైల్). వ్యాయామంమీకు డయాబెటిస్ ఉంటే, మీకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది, ఇది ఇతర తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది.మి పాదాలను జాగ్రత్తగా చూసుకోండిమి పాదాలను జాగ్రత్తగా చూసుకోండినరాల నష్టం మరియు నింతించడంలో పాదాలకు సరైన రక్త ప్రసరణ లేకపోవడం మధుమేహం యొక్క సాధారణ సమస్యలు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో పాదాల సమస్యలను సాధారణం డయాబెటిస్ చేస్తుంది. గాయం మరియు ఇన్ఫఎక్షన్స్ లక్షణాలను గుర్తించడానికి ప్రతిరోజూ నూనెలు మాత్రమే వాడి చూడండిచిట్కాలు వాటిని చెక్ చేయండి. గాయం ప్రమాదాన్ని తగ్గించడానికి చెప్పులు లేకుండా నడవడం మానుకోండి. ఇన్లైన్ గోళ్ళను నివారించడంలో సహాయపడటానికి మీ గోళ్ళను నేరుగా కత్తిరించండి. మీ పాదాలను ఎల్లప్పుడూ వెచ్చగా ఉంచండి.మీ కళ్ళు పరిశీలించండిమి కళ్ళు పరిశీలించండి దీర్ఘకాలిక మరియు సరిపోని రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కంటి రెటీనా (లోపలి పొర) లోని చిన్న రక్త నాళాలను దెబ్బతీస్తుంది సాధారణం మరియు బలహీనపరుస్తుంది; మద్యం డయాబెటిక్ రెటినోపతి అనే పరిస్తితి ఏర్పడుతుంది. ఇది అస్పష్టమైన సమస్యలను దృష్టి, డబుల్ దృష్టి మరియు మికు తీవ్రమైన, శాశంత దృష్టి ని . కోల్పోతుంది. ఇది కంటిశుక్లం పనిచేయక మరియు గ్లాకోమా అభివృద్ధి చెందే మద్యం ప్రమాదాన్ని కూడా పెంచుతుందాప్ ఎనర్జిటిక్ 2 డయాబెటిస్తో బాగా ఉ జీవించండి టెప్ 2 బరువును డ బాటిన్ తో బాగా ప్రవాహ జీవించండి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గడానికి నియంత్రించడం కొన్ని సార్లు గమ్మత్తుగా ఉంటుంది, కానీ రెండు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి నిర్వహించడం, క్రమమైన ). వ్యాయామం, సరైన ఆహారం , మరియు సాధారణ గ్లూకోజ్ జాగ్రత్తగా పర్యవేక్షణ చక్కెర స్థాయిలను మరియు నింతించడంలో సాధారణ సహాయపడతాయి మరియు తద్వారా సాధారణం డయాబెటిస్ వంటి వ్యాధులను ప్రతిరోజూ నివారించవచ్చు లేదా తీవ్రతరం చూడండి..!!


సంతానోత్పత్తికి అవసరమయ్యే స్పెర్మ్ సంఖ్య మరియు నాణ్యతను పెంచాలా? వీటిలో ఒకటి తినండి చాలు...


పురుషులు తమ లైంగిక సమస్యలను ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడరు. సెక్స్ సమస్యలు ఉన్న పురుషులు కూడా తమకు సమస్యలు ఉ న్నాయని వెదులకు చెప్పడానికి వెనుకాడతారు. చాలా మంది అయిషంగా ఉన్న పురుషులు తమ లైంగిక సమస్యలకు సహజమైన పరిష్కారం కోసం మే నివారణల కోసం చూస్తున్నారు. ఇలాంటి సమస్యలున్న పురుషులకు ఇది ఒక శుభవార్త. ఇటీవల, పరిశోధకులు సురక్షితమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. మీరు చేయాల్సిందల్లా రోజూ ఒకటి లేదా రెండు టమోటాలు తినడం. వీటిని తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది మరియు శక్తిని పెంచుతుంది. కొత్త అధ్యయనం యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో టమోటాలలో లైకోపీన్ అనే అంశం స్పెర్మ్ సంఖ్యను పెంచుతుంది మరియు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. టమోటాలు క్రమం తప్పకుండా తినే 40 శాతం మంది పురుషులలో సానుకూల ఫలితాలు కనిపించినట్లు నిర్ధారించారు. పురుషుల స్టామినాతో పాటు, స్పెర్మ్ నాణ్యత కొన్ని నెలల్లో మారుతున్నట్లు కనిపించిందని కనుగొన్నారు. లైకోపిన్ టమోటా ఎర్రగా ఉండటానికి కారణం లైకోపీన్ టమోటాకు ముదురు ఎరుపు రంగును ఇస్తుంది. ఈ పదార్ధం వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలలో ఉంటుంది. కానీ టమోటాలో, ఈ రంగుకు డయాబెటిస్: రక్తంలో సంబందించిన లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, పరిశోధకులు తమ అధ్యయనంలో లైకోపీన్‌కు బదులుగా వాణిజ్యపరంగా లభించే లాక్టోలిగోపైనను ఉపయోగించారు. మన శరీరం లైకోపీనను సులభంగా గ్రహించకపోవడమే దీనికి కారణం. అనేక అధ్యయనాలు టమోటాలు ఎక్కువగా తినడం వల్ల ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు. షెఫీల్డ్ విశ్వవిద్యాలయం ఈ పరిశోధనను షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని మానవ పోషకాహార నిపుణుడు లిజ్ విలియమ్స్ నిర్వహించారు. 19-30 సంవత్సరాల వయస్సు గల 60 మంది ఆరోగ్యకరమైన పురుషులతో 12 వారాల పాటు ఈ పరిశోధన జరిగింది. సగం మంది పురుషులకు లాక్టోలిగోపైన్ సప్లిమెంట్స్ ఇవ్వగా, మిగిలిన సగం మందికి స్పెర్మ్ కౌంట్ పెంచడానికి మాత్రలు ఇచ్చారు. వారి రక్తం మరియు స్పెర్మ్ యొక్క నమూనా అధ్యయనానికి ముందు మరియు తరువాత తీసుకోబడింది. అధ్యయనం ఫలితాలు ఈ అధ్యయనం చివరలో తీసుకున్న రిజల్ట్ పరిశీలనలో రోజూ పంచుకోవటానికి లైకోపీన్ సప్లిమెంట్లను తీసుకునే 40% మంది పురుషులు స్పెర్మ్ లెక్కింపులో ఉ ఉన్నట్లు కనుగొన్నారు. స్పెర్మ్ నాణ్యత మెరుగుపడిందని నిపుణులు విలియమ్స్ అయిషంగా చెప్పారు. అధ్యయనం గురించి మాట్లాడుతూ ... అధ్యయనం గురించి మాట్లాడుతూ, షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ మరియు జీవక్రియ విభాగం అధిపతి అలాన్ మాట్లాడుతూ: స్పెర్మ్ నాణ్యతపై లాకోలిగోపైన్ ప్రభావంపై ఇది మొదటి రూపకల్పన మరియు నియంత్రిత అధ్యయనం. అధ్యయనం చాలా ఆసక్తికరంగా ఉందని, ఎక్కువ పని చేయడానికి తనను ప్రేరేపించిందని చెప్పారు. ఇప్పుడు టమోటాలు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను చూద్దాం. క్యాన్సర్‌ను నివారిస్తుంది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం, టమోటాలలో లైకోపీన్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు. లైకాబీన్ కెరోటినాయిడ్ కుటుంబానికి చెందిన యాంటీ ఆక్సిడెంట్. ఈ శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ప్రీ-రాడికల్స్ ద్వారా శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించడానికి మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి మీకు క్యాన్సర్ ఉందని మీరు అనుకుంటే, రోజూ టమోటా తినండి. రక్తపోటు టొమాటోలలో విటమిన్ సి పుష్కలంగా ఉ ంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది లైకోపీన్ కలిగి ఉంటుంది, ఇది రక్త నాళాలను మెరుగుపరుస్తుంది మరియు రక్తపోటును తగ్గించటానికి సహాయపడుతుంది. అందువల్ల, అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ టమోటాలు తినాలి. బరువు తగిసాయి ఒక చెనీస్ రం. టమోటా రసం శరీరంలో అనవసరమైన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అధిక యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు తక్కువ కేలరీలు ఆకలిని నియంత్రించడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది మంచి టమోటాలు లేదా టమోటా రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచు తుందని అధ్యయనాలు చెబుతు న్నాయి. ఒక మెక్సికన్ అధ్యయనం జీవక్రియ ప్రకారం, ఒక నెల పాటు టమో లాకోలిగోపైన్ టాలు తిన్నవారికి తక్కువ కొలెస్ట్రాల్ అధ్యయనం. తనను తక్కువ స్థాయిలో ఉండటం మరియు ఇతర మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం గుర్తించారు. శరీరంలో చెడు ఇన్స్టిట్యూట్ లెస్ట్రాల్ తక్కువగా ఉన్నప్పుడు మరి నిరోధక కెరోటినాయిడ్ యు మంచి కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, గుండె స్వయంచాలకంగా శక్తివంతమైన పనిచేయడం ప్రారంభిస్తుంది. కణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తగ్గించడానికి రోజూ టమోటాలోని క్లోరైడ్ జీర్ణ ఆమ్లాలకు ఉ అవసరమైన పదార్థం . అలాగే, టమోటాలలో కరిగే మరియు కరగని ఇది ఫైబర్ ఉంటుంది. ఈ రెండూ ప్రేగు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటు చెనీస్ వాటిలో ఉండే లైకోపిన్ గ్యాస్ట్రిక్ కావాలో క్యాన్సర్ ను నివారిస్తుంది. 


'బ్యాడ్ బా య్స్' మళ్లీ రచ్చ రచ్చ


బాధితురాల్ని బ్యాన్ చేసి.. నిందితుడి కి పార్టీలు నిలవటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. హాలీవుడ్ యాకన్ హీరో విల్కిత్.. ఆయన కొలీగ్ మారిన్ 'బ్యాడ్ బా య్స్' మళ్లీ మతం మైనర్ మే కాకుండా ఇదిల్ ఎల్, అరబీ దర్శకత్వం హాలీవుడ్ యాకన్ హీరో విల్కిత్.. ఆయన కొలీగ్ మారిన్ లారెన్ కలిసి నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్'. 1995లో వచ్చిన ఈ యాక్షన్ కామెడీకి ది రాక్- అర్మాగెడాన్-పెరల్ హారర్ టాన్ పారర్ సిరీస్ చిత్రాల దర్శకుడు మెబేల్ బే దరకతం వహించాడు. దీనికి కొనసాగింపుగా వచిన బాడాయ్ -2ని కూడా అతనే తెరకెక్కించాడు. దాదాపు 16 ఏళ్ల విరామం తరువాత మళ్లీ ఈ చిత్రానికి సీక్వెల్ ని తెరపైకి తీసుకొచ్చారు. విల్చిత్- మారిన్ లారెన్స్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ మూడవ భాగానికి మాత్రం మైఖేల్ బే కాకుండా ఆదిల్ ఎల్ అరబీ దర్శకత్వం వహించాడు. రెగ్యులర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినా.. నేటి సాంకేతికతతో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. హాలీవుడ్ సూపర్బార్ విల్ స్మిత్- మార్టిన్ లారెన్స్ కలిసి ముచ్చటగా మూడవసారి కలిసి నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. టెలర్ లో గత చిత్రాలకు మించి పన్.. అండ్ యాకన్ డిటెక్టివ్ * రక్తి కట్టిస్తున్నాయి. మరోసారి ఈ ఇద్దరు తమదైన మార్కు హాస్యంతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు. కాగా ఈ కామెడీ యాక్షన్ హాలీవుడ్ ఎంటర్ టైనర్ వచ్చే ఏడాది జనవరి 17న ప్రపంచ వ్యాప ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విల్ స్మిత్ : ల్ స్మిత్ మార్టిన్ దర్బార్' ఎన్నిటికి కాపీనో డిటెక్టివ్ లుగా కనిపించబోతున్నారు. విళ్లద్దరి మధ్య వచ్చే కామెడి... యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. ఇందులో భారీ ఛేజ్ లో వగైరా కన్నుల పండుగ చేయబోతున్నాయి.


 "దర్బార్' ఎన్నిటికి


కాపీనో తెluసా?


తలైవా రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'దర్బార్'. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారునయనతార కథానాయిక. సుధీర్ఘ విరామం తరువాత రజనీ పోలీస్ పాత్రలో నటిస్తున్న మరీ ఈ మురుగదాసి అధినేత ఎంత లేదా? అన్నదానిని చిత్రాల కంటే ఆధారపడి పోస్టర్లు... పోరు... తెలుగులో గుసగుసలు అంతంత . వినోద్ 'శూల్'.. 'శూల్ ఉండబోతోంది. బాలీవుడ్ లో వn ఇక సౌత్ ' ఇక పాత్ గత ట్రాక్ గబ్బర్సింగ్ కాప్ మైనస్ గా అంటూ విశ్లేషణ తెలుగు వెంకటేష్ తలైవా రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'దర్బార్'. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడి నయనతార కథానాయిక. సుధీర్ఘ విరామం తరువాత రజనీ పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. అసురన్ శంకర్ రూపొందించిన '2.0'తో చేతులు కాల్చుకున్న లైకా ప్రొడక్షన్ మరోసారి డేర్ చేసి మరీ ఈ మరి చిత్రాన్ని నిర్మిస్తోంది. '2.0' భారీ పరాజయాన్ని చవిచూడటంతో ఈ చిత్రంపై లైకా ప్రొడక్షన్) అధినేత ఉ సుభాస్కరన్ ఆశలన్నీ ఉన్నాయట. అయితే ఆయన అంచనాల్ని 'దర్బార్' నిలబెడుతుందా లేదా? అన్న చర్చ సాగుతోంది. దీనికి కారణం. 'దర్బార్' ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ చిత్రాల కంటే కొత్తగా ఏం ఉంటుందోనన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఇప్పటివరకూ రిలీజైన పోస్టర్లు... ఆందోళన మారెట్ వాలో నెలకొంది. ఇపటివరకూ రిలీవన పోరు... సేఫ్ మోషన్ పోస్టర్ ని బట్టి ఇది ఎన్నో కాప్ సినిమాలకు పక్కా కాపీ అంటూ గుసగుసలు ఆఫ్ మొదలయ్యాయి. బిగ్ని అమితాబ్ బచ్చన్ నటించిన 'జంజీర్'.. శశికపూర్ నటించిన దీవార్.. వినోద్ పంచ్ ఖన్నా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ.. ఓంపురి 'అర్జృత్య'.. మనోజ్ బాయ్సాయ్ నటించిన 'శూల్'.. అరుత మనోజ్ బాయాయ్ నటించిన 'శూల్ ఆయన ఆమోర్గాన్ నటించిన 'సర్ఫరోష్- తలాష్.. అజయ్ దేవన్ నటించిన గంగాజల్ ఇవన్నీ బాలీవుడ్ లో అసురన్ కాప్ డ్రామాలే. ఇవన్నీ ముంబై బ్యాక్ డ్రాప్ కాప్ స్టోరీలతో తెరకెక్కి విజయం సాధించినవే. ఇక సౌత్ పోగీలతో తెరకెకి, విజయం సాదించినవే ఇక పాత్ విశ్లేషిస్తే వరకూ వస్తే.. సూర్య సింగం చిత్రాలతో పాటు పవన ల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్సింగ్ కాప్ సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే. ఇది రజనీ తెలుగు అభిమానుల్ని కలవరపరుస్తోంది. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ టీజర్ తర్వాతా ఇదే మాట వినిపిస్తోంది. ముంబై నేపథ్యంలో కాప్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంలో రజనీ డీజీపీ ఆదిత్య ఆ ం ణ చ ల • గా కనిపించబోతున్నారు. రజనీమురుగదాస్ ల తొలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే వున్నాయి. జనవరి 15న తెలుగు-తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చం చేయబోతున్నారు. అయితే మురుగదాసి ఈ కాపి స్టారని ఎంత యూనిక్ గా చూపిస్తాడు? అన్నదానిని బట్టి విజయం ఆధారపడి ఉంటుంది. ఇక తెలుగులో రజనీ మార్కెట్ అంతంత మాత్రమే కాబట్టి ఉండబోతోంది? అన్న ఆసక్తి ga ' గత ట్రాక్ రికార్లు దర్బార్ కి మైనస్ గా మారుతుందా అంటూ విశ్లేషణ సాగుతోంది.


చిరు 152 tiటిల్ 'గోవింద హరి గోవింద'  Leka 


'గోవింద ఆచార్య' ?


'సైరా' తర్వాత మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో పనిచేయబోతున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు రీసెంట్ గా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.. కొరటాల కు 100% సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉండడం.. తొలిసారి మెగా స్టార్ ను డైరెక్ట్ చేస్తుండడం తో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ గురించి చాలా రోజుల నుంచి ఊహా గానాలు సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం 'గోవింద ఆచార్య' అనే టైటిల్ తో ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అయింది. అయితే ఆ టైటిల్ గురించి కొరటాల టీమ్ ఇంత వరకూ స్పందించ లేదు. ఇదిలా ఉంటే తాజా గా ఈ సినిమా కు మరో కొత్త టైటిల్ వినిపిస్తోంది. ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణ పై చిరు చేసే పోరాటం ప్రధానం గా సాగుతుందని.. అందుకే ఈ సినిమా కు డివోషనల్ టచ్ ఉండేలా 'గోవింద హరి గోవింద' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమా ను వచ్చే ఏడాది వేసవి లో పేకకుల ముందు కు తీసుకొచేందు కు పాన్ చేస్తున్నారట. ఒకవేళ అనుకున్నట్టుగా సమ్మర్ కు రిలీజ్ అయితే కొరటాల ఈ ప్రాజెక్టుకు దాదాపు రెండేళ్ళ సమయం వెచ్చించినట్టే అనే లెక్క. ఎందుకంటే కొరటాల లాస్ట్ సినిమా 'భరత్ అనే నేను' 2011 నమ్మం లో 2017 సమ్మర్ రిలీజ్ అయింది. కొరటాల ఓటమి ఎరుగని దర్శకుడే కానీ సినిమా సినిమా కు మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకుంటారు. అయితే ఈసారి ఆ గ్యాప్ మరీ ఎక్కువయినట్టే.


మొమోటా ఏ10 .


. ఫుజౌ (చైనా): జపాన్ స్టార్ బ్యాడ్మి పతనాన్ని ంటన్ ప్లేయర్ కెంటో మొమోటా ఈ వసౌకర్లు ఏడాది పదో సింగిల్స్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ ? 750 టోరీ?న ఫైనల్లో మొమోటా 21?1 5, 17 ? 21, 21?18తో చౌ తియె న - చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు . ఈ క్రమంలో బ్యాడ్మి ంటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్ టైటిల్స్ గెలిచిన షట్లర్ గా రికార్డు నెలకొల్పా డు. లీ చోంగ్ వీ (మలేసియా? 2010లో 9 టైటిల్స్ పేరిట ఉన్న రికారును మొమోటా బద్దలు కొటడు. ఈ ఏడాది మరో వరల్డ్ టూర్ సూపర్ 150 టోరిగినటైటిల్ సాధిస్తే మొమోటా ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం జియోలి వాంగ్?యు యాంగ్ (చైనా? మహిళల డబుల్స్ లో 10 టైటిల్స్; 2011లో) ద్వయం పేరిట ఉన్న రికార్డును మొమోటా సమం చేశాడు.


 ఇక కోహ్లికి త నొప్పి


తప్పదు: రోహిత్


నాగపూర్: భారత క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ముందు ఇప్పుడు సరికొత్త తలనొప్పి వచ్చి పడిందంటున్నాడు తాత్కాలిక సారథి రోహిత్ శర్మ. బంగ్లాదేశ్ తో టీ20 సిరీసు విరాటు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 కోల్పోయిన టీమిండియా.. ఆపై వరుసగా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా, ఈ సిరీస్లో యువ క్రికెటర్లకు అవకాశం రావడంతో వారు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ప్రధానం శివమ్ దూబే, దీపక్ చహర్లు రాణించి సిరీసను చేజిక్కించుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడు. మరొకవైపు శ్రేయస్ అయ్యర్ కూడా సత్తా చాటాడు. ప్రధానంగా భారత జటు ఎప్పుట్నుంచో అన్వేషిస్తున్న నాల్గో స్థానం పై ఆశలు రేకెత్తిస్తున్నాడు. మరొకవైపు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న రిషభ్ పంత్ నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లికి కొత్త తలనొప్పి తప్పదని రోహిత్ శర్మ అభిప్రాయపడాడు. ఒకవైపు యువ క్రికెటర్లు కూడా రాణించడంతో అటు కోహ్లికి ఇటు సెలక్టర్లకు జట్టు ఎంపికలో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నాడు. ' చివరి టీ20 గెలుపులో లగే ముఖ్య పాత్ర పోషించారు. టీ20ల్లో మ్యాచ్ మధ్యలో బౌలర్లకు కచ్చితంగా సవాల్ ఎదరవుతుంది. (ఇక్కడ చదవండి: చహర్ సిక్సర్... భారత్ విన్నర్)అయితే తమ యువ బౌలింగ్ యూనిట్ అమోఘంగా ఆకట్టుకోవడంతో మ్యాచ్ ను సునాయాసంగా గెలిచాం. ఒక దశలో బంగ్లాదేశ్ కు 8 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే అవసరమ య్యాయి. అప్పుడు మా పరిస్థితి ప్రతికూలంగా మారిపోయింది. అటువంటి తరుణంలో దాంతో తిరిగి గాడిలో పడ్డాం. బ్యాటింగ్ విభాగంలో అయ్యర్, రాహుల్‌కు మంచి ఇన్నింగ్ను నిర్మించారు. ఆరంభంలో రాహుల్ బాగా ఆడితే, స్కోరును పెంచడంలో అయ్యర్ సక్సెస్ అయ్యాడు. ఇలా ప్రతీ ఒక్కరూ రాణించడం శుభ సూచకం. కాకపోతే జట్టు ఎంపిక అనేది సవాల్‌గా మారుతుంది. ఇది కోహ్లి, సెలక్టర్లకు తలపోటే(నవ్వుతూ)' అని రోహిత్ పేర్కొన్నాడు.


 


కలలో కూడా అనుకోలేదు: చహర్


నాగపూర్: బంగ్లాదేశ్ తో జరిగిన మూడో టీ20కి ముందు పేసర్ దీపక్ చహర్ 0కి ముందు పెసర దీపక్ చహర్ భారత్ తరఫున ఆడిన మ్యాచు ఏడు. అందులో ఒకటి వన్డే మ్యాచ్ కాగా, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. అయితే బంగ్లాదేశ్ తో జరిగిన ఆఖరి టీ20 చహర్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్ లో చిరస్మరణీయమైన ప్రదర్శనతో చహర్ ఒక్కసారిగా రేసులోకి వచ్చేశాడు. బంగ్లాతో సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి టి20లో హ్యాట్రితో పాటు మొత్తంగా ఆరు వికెట్లను చహర్ ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో 'హ్యాట్రిక్' తీసిన తొలి బౌలర్ రికార్డు సాధించాడు. (ఇక్కడ చదవండి: చహర్ సిక్సర్... భారత్ విన్నర్)మరొకవైపు అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. తన ప్రదర్శనపై పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్లో మాట్లాడిన చహర్.. ఈ ఘనతపై పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ' నేనెప్పుడు ఈ తరహా ప్రదర్శన చేస్తానని కలలో కూడా రోహిత్ అనుకోలేదు. కాకపోతే నా కష్టానికి ఫలితం వచ్చింది. నా చిన్నతనం నుంచి క్రికెట్లో రాణించడం కోసం శ్రమిస్తూనే ఉన్నాను. ఈ సిరీస్ లో దీపక్ చాహర్ 10.2 ఓవర్లు వేసి 56 పరుగులివ్వడమే కాకుండా ఎనిమిది వికెట్లు సాధించాడు. చివరి మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోవడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచాడు. చహర్ బంగాతో జరిగిన కాలంలో చహర్ బంగ్లాతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో చహర్ తన తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి రాణించి కాగా, 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కొంత విరామం తర్వాత మళ్లీ వచ్చి కీలకమైన టీ20 మిథున్ వికెట్ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు.మూడు వికెట్లు జటు చిరస్మరణీయమైన అతని ఖాతాలో 'హ్యాట్రిక్'ను చేర్చాయి. 18వ ఓవర్ చివరి బంతికి షఫీయుల్ సిరీస్ వికెట్ ను... ఆ తర్వాత 20వ ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, వికెట్లను అమీనులను అవుట్ చేసి చహర్ హ్యాటిక్ రికారు నమోదు చేశాడు. 


 అదే నా కొంప ముంచింది:


బం కెప్టెన్


నాగపూర్: భారత్ తో జరిగిన చివరి టీ20లో తమకు గెలిచే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా స్పష్టం చేశాడు. ఓ దశలో మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందని, కాకపోతే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇక తేరుకోలేక పోయామన్నాడు. తాము సిరీస్ ను గెలిచే అవకాశాన్ని కోల్పోవడానికి భారత బౌలర్లే కారణమన్నాడు. మహ్మదుల్లా నయీమ్, మహ్మద్ మిథులు ఇన్నింగ్స్ ను నిర్మించడంతో గెలుపుపై ఆశలు ఏర్పడ్డాయని, అయితే వీరిద్దరూ ఔట్ కావడంతో మ్యాచ్ కోల్పోయమన్నాడు. వీరిద్దరూ ఔట్ కావడంతో పాటు స్వల్ప విరామాల్లో వికెట్లను చేజార్చుకోవడంతో అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నామన్నాడు. (ఇక్కడ చదవండి: చహర్ సిక్సర్... భారత్ విన్నర్)భారత బౌలర్ల విజృంభణే తమ కొంపముంచిందన్నాడు. ఈ క్రమంలోనే నయీయను ప్రశంసల్లో ముంచెత్తాడు మహ్మదుల్లా. నయీయ్ ఒక టాలెంటెడ్ బ్యాట్స్మన్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతను తన పనిని కూల్ గా నిర్వహిస్తాడనే విషయం తాజా మ్యాచ్ లో నిరూపితమైందన్నాడు. ప్రధానంగా భారత సీమర్లు తమ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యారన్నాడు. మూడో టీ20లో భారత? 30 పరుగుల తేడాతో గెలిచి సిరీసను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత కోల్పోవడంతో బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(52), శ్రేయస్ అయ్యర్(62)లు హాఫ్ సెంచరీలు అదే నా కొంప ముంచిందికలలో కూడా అనుకోలేదు a క్రమంలోనే సాధించి గౌరవప్రదమైన స్కోరు సాధించారు. ఆపై 175 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 144 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. నయీయ్ (81: 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. మిథున్(27)తో కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. కాగా, 110 పరుగుల వద్ద మిథున్ మూడో వికెట్ ఔటైన తర్వాత బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 34 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ పరాజయం చవిచూసింది. భారత బౌలర్లు బంగ్లాను 5 ఆలౌట్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. 


ధోని రిటైర్మెంట్ ఆపండి.. పంతనే సాగనంపుదాం! 


నాగపూర్: రిషభ్ పంత్.. భారత క్రికెట్ జట్టులోకి వచ్చిన కొత్తలో అతనొక శివం ఆశా కిరణం.. ఎంఎస్ ధోనికి వారసుడు.. భారత క్రికెట్ జట్టు ఎంతో బ్రేక్ కాలంగా అన్వేషిస్తున్న నాల్గోస్థానంలో అతనే సరైనోడు.... క్రికెట్ పెద్దలు ఎవరు నోట చూసినా ఇవే మాటలు వినిపించేవే. ఆరంభంలో రిషభ్ పంత్ ఆట మెరుగ్గా ఉండటంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. అదే . సమయంలో అతనిపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది. క్రమేపి పంత్ ఆట దిగజారుతూ వస్తోంది. ఇటీవల కాలంలో ఎనిమిది సందర్భాల్లో 10 బంతుల్లోపే రిషభ్ పంత్ ఔట్ కావడం మింగుడు పడని అంశం. ఇదే ఇప?పుడు సెలక్టర్లకు సవాల్‌గా మారిపోయింది. వచ్చిన ఏ అవకాశాన్ని పంత్ వినియోగించుకోవడం లేదు.మరొకవైపు యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్.. పంతకు పోటీగా మారిపోయాడు. బంగ్లాదేశ్ టీ20 సిరీసక్కు ; శాంసనను ఎంపిక చేసినా అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. పంతనే నమ్ముకునే బరిలోకి దిగిన టీమిండియా యాజమాన్యం అంచనాలు విజయం మరొకసారి తప్పాయి. యువ ఆటగాళ్లు రాణిస్తుంటే పంత్ మాత్రం ఏదో పంతనే సాగనంపుదాం! 10 అభిమాని మండిపడ్డాడు. అసలు ఏ10 వచ్చాం .. వెళ్లాం అన్న రీతిలోనే ఆటను కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్ తో ఆఖరి టీ 20లో వంత పేలవంగా వెనుదిరిగాడు. 9 బంతులాడి 6 పరుగులు మాత్రమే బౌల్డ్ అయ్యాడు. స్కోరు పెంచే క్రమంలో పంత్ ఆడిన షాక్ అటు అభిమానులకు చిరాకు తెప్పించింది. ఏయ్.. పంత్ ఇక నువ్వు మారవా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రతీ మ్యాచ్ లోనూ పంత్ బోడి గుండు కొట్టించుకుంటున్నాడు' అతనొక అని ఒక అభిమాని విమర్శించగా, ' ఎంతో వంత్ నుంచి మరొక అద్భుత పెద్దలు ఇన్నింగ్స్' అంటూ మరొకరు ఎద్దేవా పంత్ చేశారు. చేశారు. ఈ విమర్శకులకు నోరు అదే మూయించడానికి ఇక మేకులు ఆట కొట్టుకుంటూ కూర్చో' అని మరొక 10 అభిమాని మండి: అభిమాని మండిపడ్డాడు. ' అసలు ఇదే రిటైర్మెంట్ ప్రకటిద్దామనే ఆలోచనలో అవకాశాన్ని ఉన్న దోని ఇక నువ్వు వీడోలు సంజూ తీసుకోవదు.. పంతోనే సాగనంపదాం' సిరీసక్కు అని మరొక అభిమాని పెర్ వేశాడు రాలేదు. ఇలా అబిమానులు విమర్శలు అంచనాలు చేయడమే కాకుండా మిమ్ తో పంతు ఆడేసుకుంటున్నారు.


 రైతు సంక్షే మే కెసిఆర్ క్ష్యం 


మహబూబ్ నగర్, నవంబర్ 11: పాలమూరు ప్రాజెక్టులు కట్టొద్దని టీడీపీ తీర్మానం చేస్తే తెలంగాణ టీడీపీ నేతలు నోరు మెదపలేదని గద్వాల ఎమెలు, కృష్ణమోభన్ రెడ్డి విమర్శించారు. అలాంటి వారు ప్రాజెకుల గురించి మాటాడడం విడూరంగా ఉందన్నారు. రాష్ట్ర విభజనను అడుగడుగునా టిడిపి అడుకుందని మండిపడ్డారు. విభజన చటంలో అన్యాయం జరిగినా మాటాడిన పాపాన పోలేదన్నారు. ప్రసుతం రాషంలో విపకాలను ప్రజలు నమే. పరిసితులో లేరన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. మేనిఫెస్టోలోలేని అంశాలను కూడా ఎం నెరవేరుస్తున్నారని , సీఎం నెరవేరుస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో విపక్షనేతలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే నేతలు విషప్రచారం చేస్తున్నారని అన్నారు. వీరి ప్రచారాలను ప్రజలు నమ్మరని గుర్తుంచుకోవాలన్నారు. . తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న తపనతో పెండింగ్ ప్రాజెకులు పూర్తి చేసి, నూతన ప్రాజెక్టులు శ్రీకారం చుట్టి తరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్  ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అన్నదాతల ఆనందం కోసమే నిరంతరం పనిచేస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి చెరువు నిండాలి, ప్రతి ఎకరం పండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. దేశంలో రైతుల గురించి ఆలోచించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అందుకే రైతురాజ్యం తేవాలనే అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రమే అన్నారు. పెండింగు ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామని, పంటలకు పెట్టుబడి ఎవరి ముందు అదిలాబాద్చేయి చాచకుండా ఎకరాకు రూ.8వేలు ఇస్తున్నామన్నారు. రైతు అభివృద్ధిలో మరణిస్తే రూ.5 లక్షలు బాధిత కుటుంబానికి అందేలా చేసింది కేసిఆర్ జోగురామన్న . సర్కారే అన్నారు. పాలమూరు వలసలు, ఆకలి చావులు, ఆకలి చావులు, కోసం ఆత్మహత్యలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమన్నారు.


 అభివృద్ధిలో దూసుకుని పోతున్న తెలంగాణ


టిఆర్ఎస్ కు తిరుగు లేదన్న జోగురామన్న  


 అదిలాబాద్, నవంబర్ 11(ఆర్ఎస్ఎ): గత ఐదేళ్లలో తెలంగాణ రైతు అభివృద్ధిలో దూసుకుని పోయిందని అదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం , చావులు, కోసం ఇన్ని పథకాలను ప్రవేశ పెట్టలేదన్నారు. కెసిఆర్ బాగు నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, ఆయన మాత్రమే బాగు అభివృద్ధి చేయగలరని నమ్ముతున్నారని అన్నారు. రైతుల కోసం ఏ రాష్ట్రంలో అమలు చేయని పధకాలను కేసీఆర్ తీసుకున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు ఉండదని.. చీకట్లు తప్పవని భయ పెట్టారన్నారు. కానీ కేసీఆర్ ఆ భయాలను పటాపంచలు చేశారన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచితంగా కరెంటు ఇస్తున ఏకైక రాష్ట్రం తెలంగాణలో అన్నారు. ప్రతిపక్షాల నాయకులు మంచీ చెడులు ఆలోచించకుండా ప్రజలకు మేలు జరుగుతున్న పథకాలపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు మంచి పేరు రాకుండా ఉండేందుకు కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆసరా పింఛన్ల పై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. పింఛన్లను రూ. 2016కు పెంచుతామని ప్రకటించగానే పింఛన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కిట్ పథకాలను ప్రవేశ పెట్టి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే రూ.30వేలు ఖర్చు అవుతుందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మ్యానిఫెస్టోలో లేకున్నా పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో కేసీఆర్ అమలు చేశామన్నారు.


కెసిఆర్ హామీలను ప్రజలు  నమ్మడం లేదు: కోమటిరెడ్డి


 యాదాద్రి,నవంబర్ 11(: అమరుల ఆత్మ బలిదానాలు, సోనియాగాంధీ చలువతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు భోగాలు అనుభవిస్తుందని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేని సిఎం కెసిఆర్ ఇక ఏ సమస్యలను పరిష్కరించలేరన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రతిపక్షాలే కారణమంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కేసిఆర్ పాలన కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్లు సంగతి దేవుడెరుగు బాత్ రూం బిల్లులే రావడం లేదన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, వారి కుటుంబాలకు ముడెకరాల భూ పంపిణీ చేస్తామని మోసం చేసిన కేసీఆర్ దళిత ద్రోహి అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేశామన్నారు. 


సమస్యల పరిష్కారంకై.. - రైతుల ఆత్మహత్య యత్నం


నిజామాబాద్, నవంబర్ 11 : తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలేదనే రైతును ఎన్నికల్లో కలో కోపంతో అబ్దుల్లాపూర్‌మేట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన బోరు ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చేసినా సీట్లను తాజాగా తెలంగాణలో పలు జిల్లాలోని రైతులు భూ సమస్యలను పాల్పడినట్లు తీర్చాలంటూ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఆత్మహత్య పరిష్కారించాలని వెంకటేష్ ane vyakthi బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడులాగి చేయాలేదనే రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న దుర్నానికి పాల్పడింది. దీంతో పోలీసుల పెరుగుతున్న ఆక్రోశం ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం కలెక్టరేట్ ముందు బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడులాగి చేయాలేదనే రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న బోరు సమస్యను దర్పల్లి మండలం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు . చేసినా కూడా పట్టించుకోవడం లేదని అందుకే ఆతహత్యాయత్నానికి పాల్పడినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికైనా బోరు సమస్యను తక్షణమే పరిష్కారించాలని రైతు కోరాడు. అదేవిధంగా బోధన్ ఆర్డీవో కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యా యత్నం చేసింది. తగెళ్ళి గ్రామానికి చెందిన అబ్బవ్వ అనే మహిళా రైతు తన డిజిటల్ మండలంలోని పట్టా పాసుక్ కోసం ఏడాదిగా బోధన్ రెవెన్యూ అధికారుల చుట్టూ చెట్టెక్కి తిరుగుతోంది. అయినా వారు పట్టించుకోవడం లేదంటూ సోమవారం కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని విచారించగా తన భూమిని ఇతరుల పేరు మీదకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం గమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెంగిర్ల వెంకటేష్ అనే రైతు ఎకరం భూమిని తన పేరు మీదకు పట్టా వక్రియలను చేయడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య , యత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతును స్టేషన్‌కు తరలించారు. ఈ మూడు సంఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.


Bhu Samasyalu Teerchalantu


Rythula Atma Hastyalu


నిజామాబాద్, నవంబర్ 11(: తెలంగాణలో పలు జిల్లాలోని రైతులు భూ సమస్యలను తీర్చాలంటూ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముందు రైతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన అంకం గంగాధర్ అనే రైతు చె- టటెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం కలెక్టరేట్ ముందు బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడు లాగి రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న బోరు సమస్యను దర్పల్లి మండలం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికైనా బోరు సమస్యను తక్షణమే పరిష్కారించాలని రైతు కోరాడు. బోధన్ ఆర్డీవో కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యా యత్నం చేసింది. భగెళ్ళి గ్రామానికి చెందిన అబ్బవ్వ అనే మహిళా రైతు తన డిజిటల్ పట్టా పాసుక్ కోసం ఏడాదిగా బోధన్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా వారు పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని విచారించగా తన భూమిని తీసుకువచ్చే ఇతరుల పేరు మీదకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం గమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెంగిర్ల వెంకటేష్ అనే రైతు ఎకరం భూమిని తన పేరు మీదకు పట్టా చేయడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతును స్టేషన్ కు తరలించారు. ఈ మూడు సంఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.


కేరళ సర్కార్ పచ్చ జెండా?


తిరువనంతపురం, నవంబర్ 11(ఆర్ఎస్ఎ): కేరళలో పట్లను ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. 'వారం వారం నామ్ మునూట్టు' అనే టీవీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయన్ ఈ ప్రకటన చేశారు. ఉ ద్యోగులకు వారాంతంలో ఆటవిడుపుగా ఉండేందుకు పట్లను ప్రారంభించే యోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. పబ్బులు లేకపోవడంతో చాలా మంది విమర్శిస్తున్నారని, ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని విజయన్ తెలిపారు. ఐటి రంగంతోపాటు ఆ తరహా పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారమంతా పనిచేసిన తర్వాత వారాంతపు సెలవులు ఎలా గడపాలో తెలియడం లేదంటూ చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు. మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు కేరళ బెవెరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులలో మార్పులు తీసుకువచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. వైన్ షాపుల ముందు ప్రజలు బారులు తీరి నిలబడకుండా సూపర్ మార్కెట్ తరహాలో వైన్ షాపులను నెలకొల్పే విషయాన్ని పరిశీలిస్తున్నామని, కస్టమర్లు తమకు నచ్చిన మద్యాన్ని ఈ షాపులలో ఎంపిక చేసుకోవచ్చని ఆయన చెప్పారు.


పాలమూరులో


పట్టుకోసం పాట్లు


మహాబూబ్ నగర్, నవంబర్ 11, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టుకోసం పాకులాడుతోంది. 2014, 2018, 2019లో జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములతో చతికిలపడ్డ ఆ పార్టీ కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనైనా సగానికి పైగా 'పుర' పీఠాలపై పాగా వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఎన్నికల తర్వాత మరో నాలుగున్నరేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు - లేకపోవడంతో ఇందులో సత్తా చాటి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోన్న ఆ - కాంగ్రెస్ నేతలు అభ్యర్థిత్వాల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 2014, 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీలు, - జెడ్పీటీసీలు, ఎంపీపీలు చాలా మంది గులాబీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికలో పార్టీ నుంచి గెలుపొందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సైతం కారెక్కారు. ఈ వలసలతో ఉమ్మడి జిల్లాలో 'హస్తం'వ్వసమైంది. అయితే ఈ సారి జరగనున్న మునిపల్ ఎన్నికల్లో ఎంపిక చేసే అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గెలిచిన తర్వాత 'చేయి' ఇవ్వని వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం పని - పటికే పది 2 వార్డులకు ఒకటి చొప్పున అన్ని మున్సిపాలిటీల్లో కమిటీలు వేసింది. - ప్రతి కమిటీలో ముగ్గురు నీనియర్ నాయకులను నియమించింది. ముని పల్ ఎన్నికల నగారా మోగే లోగా పటణాలో మరింత బలోపేతం అయ్యేలా వ్యూహాలకు పదును - పెడుతోంది. కార్మికుల సమ్మెకు మద్దతు, 8న కలెక్టరేట్ల ముట్టడి సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. మరోపక్క.. త్వరలోనే మున్సిపల్ నగారా మోగుతుందనే -ఊహాగానాల నేపథ్యంలో ఇకపై ప్రజల్లో మరింతగా దగ్గరయ్యేలా తరలించారు. కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే వార్డుల వారీగా రేపుతున్నాయి. సభలు పూర్తి చేసుకున్న ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణ పై ఆసీస్ ఆర్టీసీ సమ్మెకు దృష్టిసారించింది. పట్టణ సమస్యలపై స్పందించాలని ఆ పార్టీ న్యూఢిల్లీ, నవంబర్ శ్రేణులకు సూచించింది. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ ఢిల్లీకి పాకిందిఎంపీ మల్లురవి దిశానిర్దేశం మేరకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఆందోళన చేశారుశ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ డిమాండ్ చేశారుజిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరసనలతో పాటు పార్టీ కార్యక్రమాలు విద్యార్థులు ఆగ్రహం చేపడుతున్నారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో తీవ్రత దేశానికి చాటి జి.మధుసూదన్ రెడ్డి, జడ్చర్లలో ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకుడు డీవైఎఫ్ఎ విద్యార్థులు గుర్తించాలని, బలవంగడ, వనపర్తిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు 050 ప్రసాద్, నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, సింగిల్ విండో ండాలంటే.. సమస్యను ప్రైవేటీకరణ చేయవద్దనిచైర్మన్ వెంకట్రాములు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మణెమ్మ, కల్వకుర్తిలో ఆనంద్ కుమార్, అచ్చంపేటలో ఆ పార్టీ కార్మికుల న్యాయమైన జిల్లా అధ్య జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, జోగులాంబ గద్వాలలో జిల్లా అమెరికాలో అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌ రెడ్డి, అలంపూర్ సదానందమూర్తి, " నారాయణ పేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, మాజీ హైదరాబాద్, నవంబర్ మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్, మక్తల్లో ఆ నియోజకవర్గ " ఇన్ చార్టీ శ్రీహరి ఆధ్వర్యంలో ఆందోళనలతో పాటు పార్టీ అమెరికా పర్యటనలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో కుమార్క పర్యటించిన త్రీమెన్ కమిటి వార్డుల్లో గెలిచే స్థాయిలో ఉన్న పాల్గొనేందుకు . ఆశావహుల వివరాలు సేకరించి జిల్లా కాంగ్రెస్ కమిటీలకు ప్లకార్డులతో నిరసన నివేదికలు అందజేసింది. పలు వార్డుల్లో అభ్యర్థిత్వాల ఖరారు పదే పదే నినాదాలు కసరత్తు ప్రక్రియ తుది దశలో ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాధినేతలకు కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీని ఎలా ఢీ కొంటుంది?


రామమందిర నిర్మాణానికి కసరతు!


న్యూఢిల్లీ, నవంబర్ 11: సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలోని వివాదస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. దీంతో ఆలయ నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయన నిర్మాణానికి వచ్చే ఏడాది జనవరిలో భూమిపూజ నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది. జనవరిలో మకర సంక్రాంతి రోజున భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్య ట్రస్టు త్వరగా ఏర్పాటుచేసి, అందరి సహకారంతో నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆలయ ఎస్పీజీ నిర్మాణ పనులు ప్రారంభానికి సంక్రాంతి శుభముహూర్తంగా - ఏర్పాట్లు చేస్తున్న యూపీ ప్రభుత్వం భావిస్తోన్న ప్రభుత్వం.. ఆలోగా అన్ని వక్రియలను పూర్తిచేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అంతేకాదు, 2022 యూపీ ఎన్నికల నాటికి ఆలయాన్ని దాదాపు పూర్తిచేస్తారని ఆయన తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న గోరక్ష పీత్ ముఖ్య లక్ష్యమైన మందిర్ ప్రాజెక్ట్ కోసం అన్ని పనులను ఉపసంహరించుకోవడం ఖాయమని అన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం త్వరగా అమలుచేయాలని, గతంలో తమ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపుర రూపొందించిన నమూనా ప్రకారం మందిర నిర్మాణం చేయాలని వీహెపీ డిమాండ్ చేస్తోంది. మందిర నిర్మాణంపై 1989లో వీహెచ్ పీ చీఫ్ అశోక్ సింఘాల్ ఆదేశాలతో ప్రముఖ శిల్పి సొంపుర ఈ నమునాను రూపొందించారని, దేశవ్యాప్తంగా ఇది ప్రాచుర్యం పొందిందని ఆ సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆ నమూనాకు అనుగుణంగా కొత్త ఆలయ నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీహెచ్పీ ఆఫీస్ బేరర్స్ ప్రకారం.. రాతి శిల్పాలు, భవనం స్తంభాల పనులు వేగంగా జరుగుతున్నాయని, వీటిని నిర్మాణానికి వినియోగించవచ్చనని తెలిపారు.


Usmaniya Aspatriki Governor Phone


హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాన గవర్నర్ తమిళిసై ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేశారు. రైలు ప్రమాద బాధితుల వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స కాంగ్రెస్ అందించాలని సూపరింటెండెంట్ కు గవర్నర్ ఆదేశించారు. వ్యవహరిస్తున్నారుకాచిగూడ రైల్వే స్టేషన్లలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఇంజిన్ క్యాబిన్లోనే లోకో పైలెట్ ఉన్నాడు. లోకో పైలెట్‌ను రకించేందుకు ఎనిఆర్ఎఫ్, రెలే రెస్క్యూ టీం శమిసున్నాయి. కాగా కాచిగూడ రైల్వే స్టేషన్ నింబోలి అడ్డ వద్ద ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును ఓ ఎంఎంటీఎస్ రైలు ఢీకొంది. కర్నూలు సిటీ నుంచి కారెక్కారుసికింద్రాబాద్ వస్తున్న హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలు కాచిగూడ స్టేషన్ 'వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే సిగ్నల్ లోపం వల్ల అదే ట్రాక్ పై ఫలకనుమా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ జాగ్రత్తలు రైలు వచ్చింది. హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలును వెనుక నుంచి ఢీకొంది. టికెట్లు కొంతమంది యువకులు పలు ఇవాళ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది వార్డులకు ప్రయాణికులు గాయపడ్డారు. ఎంఎంటీఎస్ రైలు వేగం తక్కువ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని రైల్వే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే హైదరాబాద్ లోని కాచీగూడ రైల్వే స్టేషన్లో రైలు ప్రమాద స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాసరావు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సిబ్బందిని విచారించారు.